దేశంలోనే సంచలనం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ..!!

కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 12 వ తారీఖున ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో.

భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యింది.జరగబోయే ఈ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎఐసిసి కార్యనిర్వాహక వర్గం మరియు సీనియర్ నాయకులు.

కాంగ్రెస్ ఎంపీలు, పిసిసి అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు పాల్గొననున్నారు.దేశవ్యాప్తంగా పెరిగిన ధరలకు నిరసనగా.

ఇటీవలే "జన జాగారన్ అభియాన్" పేరిట ఈ నెల 14 నుండి 29వ తారీకు వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్.

దీనికి ముగింపుగా డిసెంబర్ 12వ తారీకు నాడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో.

భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అయింది.ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీగా సోనియా గాంధీతోపాటు ప్రియాంక రాహుల్ గాంధీ మరియు కాంగ్రెసు పార్టీల నాయకులు.

పాల్గొనబోతున్నారు.సరిగ్గా వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

చాలా వరకూ కాంగ్రెస్ పార్టీతో మిగతా పార్టీలు కూడా కలిసే పరిస్థితులు ప్రస్తుతం.

చోటు చేసుకుంటున్న తరుణంలో.కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభనీ .

పలు కీలక జాతీయ పార్టీలు చాలా లోతుగా గమనిస్తున్నాయి.

బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మకు అలాంటి మెసేజ్ లు.. అతని అమ్మను ఇలా అంటే పరవాలేదా అంటూ?