సోనియా సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు…!

హైదరాబాద్ తుక్కగూడలో ఆదివారం సాయంత్రం జరిగే సోనియాగాంధీ జయభేరి బహిరంగ సభ( Sonia Gandhi Jayabheri Sabha )కు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలు,మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టి,నృత్య ప్రదర్శనలు చేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

ఏపీ అభివృద్ధే ఎన్డీఏ లక్ష్యం..: ప్రధాని మోదీ