కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది..: కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన కాంగ్రెస్ లో అరాచక రాజకీయం జరుగుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ లో ఆర్థిక తీవ్రవాదం నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అమీర్ ఖాన్ మాజీ భార్యకు ఆస్కార్.. ఆమె నిజంగా చాలా లక్కీ అంటున్నారుగా!