KTR : కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతను మరిచింది..: కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని తెలిపేందుకే తమ పర్యటన అని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతను మరిచిందని మండిపడ్డారు.

"""/" / మేడిగడ్డ( Medigadda )పై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.

పంటలు ఎండిపోతున్నాయన్న ఆయన ఇది తమ మొదటి పర్యటనేనని తెలిపారు.కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

అయితే బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించనున్నారు.

యాక్సిడెంట్ తో గాయాలు… టాలీవుడ్ హీరో పోస్ట్ వైరల్!