కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.2024 పార్లమెంట్ ఎన్నికలలో విపక్షాల కూటమిదే గెలుపుని తెలిపారు.

ఈ విపక్షాల కూటమికి కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తుందని తెలిపారు.ఇందుకు ఇతర పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడతామని వెల్లడించారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ మళ్లీ గాడిన పడుతుందని పేర్కొన్నారు.

ఒంటికి వెయ్యి ఏనుగుల బ‌లం రావాలంటే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!