రైతులను కాంగ్రెస్ మోసం చేసింది.. కేటీఆర్

కాంగ్రెస్( Congress ) పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.రుణమాఫీ పేరుతో రైతులను( Farmers ) కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట తప్పారని పేర్కొన్నారు.

30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్న కేటీఆర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

తెలుగు సినిమాల స్టాండర్డ్ పెంచాల్సిన అవసరం వచ్చిందా..?