ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.

ఈ క్రమంలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.

వైరల్ వీడియో: మందుబాబుల వీరంగం.. విమానంలో డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్..