Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ:కలెక్టర్
TeluguStop.com
జిల్లాలోని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో( Lok Sabha Elections ) సీనియర్ సిటీజేన్స్ కి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.
వెంకట్రావ్( Collector S Venkatrao ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం గతంలో 80 సంవత్సరాల వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్( Postal Ballot ) ద్వారా ఓటు హక్కు కల్పించిందని,ఇప్పుడు ఎన్నికల నిబంధన 27 -ఏ క్లాజ్ (ఇ) ని సవరించి ఫామ్ 12 డి ద్వారా 85 సంవత్సరాల పై బడిన వారికి అవకాశం కల్పించిందని,అర్హులైన వృద్ధులు హోమ్ ఓటింగ్ వినియోగించుకోవచ్చని తెలిపారు.
ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం..