అమలాపురంలో ఆందోళనలు అత్యంత దురదృష్టకరం.

విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉంది.అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చారు.

విధ్వంసం చేశారు చట్టానికి అందరూ సమానమే.దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదు.

ప్రజలు సంయమనం పాటించాలి కావాలనే కొందరు ఆందోళనలను డైవర్ట్ చేశారు : మంత్రి విశ్వరూప్.

నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్