జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై కమిటీ భేటీ
TeluguStop.com

దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై నిర్వహించిన కమిటీ తొలి సమావేశం ముగిసింది.


మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగిందన్న సంగతి తెలిసిందే.


కాగా ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాంనబీ ఆజాద్ హాజరయ్యారు.
ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వొచ్చని సభ్యులు తెలిపారు.
అదేవిధంగా భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ అభిప్రాయాలు సేకరించాలని కమిటీలోని సభ్యులు నిర్ణయించారు.
న్యాచురల్ స్టార్ నాని సినిమా చేతులు మారిందా.. ఆ నిర్మాత ఎంట్రీ ఇవ్వనున్నారా?