తొలుత ఓ మైనర్, ఆ తర్వాత ఇతర మైనర్లు, చివరగా సాదుద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్నొన్నారు.
బాలిక మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలయినట్లు చెప్పారు.ఘటన జరిగిన నాటి నుంచి జరిగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ వెల్లడించారు.
సాదుద్దీన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని.ఐదుగరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని.
ఆధారాల సేకరణలో కొంత జాప్యమైనా నిందితులకు కఠిన శిక్షలు పడేలా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
సీపీ చెప్పినదాని ప్రకారం.
శిశువు ప్రాణం అద్భుతంగా కాపాడిన డాక్టరమ్మ.. ఈ వీడియో చూస్తే ఏడ్వకుండా ఉండలేరు!