హైద‌రాబాద్‎లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్

హైద‌రాబాద్‎లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‎ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

దేశంలో అన్ని శాఖ‌ల‌ను ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ నిర్మాణం జ‌రిగింది.రూ.

600 కోట్ల వ్య‌యంతో నిర్మించిన పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‎లో ఐదు ట‌వ‌ర్లు ఏ, బీ, సీ, డీ, ఈ ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

ట‌వ‌ర్-ఏలోని 18 వ అంతస్తులో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఉంది.14, 15 అంత‌స్తుల్లో మ్యూజియం, గ్యాల‌రీని ఏర్పాటు చేశారు.

ట‌వ‌ర్ -బీ మొత్తం టెక్నాల‌జీ వింగ్ కు కేటాయించారు.కాగా, అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసేలా టెక్నాల‌జీ ప్యూజింగ్ సెంట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అదేవిధంగా క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ భ‌వ‌నం చుట్టూ 35 శాతం గ్రీన‌రీ ఆక‌ట్టుకుంటుంది.

Former Minister KTR : రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు..: కేటీఆర్