కలెక్టరేట్ ఉద్యోగులకు ల్యాప్ ట్యాపులు అందజేత

సూర్యాపేట జిల్లా: పరిపాలన సౌలభ్యంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న అన్ని శాఖల అధికారులు,సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం పొంది ఉండాలని,పనుల సౌలభ్యంకై లాప్ ట్యాప్( Lap Tap ) అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( District Collector S.Venkatrav ) అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ లో వివిధ విభాగాలలో పని చేస్తున్న పర్యవేక్షకులకు లాప్ ట్యాపులు అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలసి అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేంద్ర కుమార్,ఏఓ శ్రీదేవి,సుదర్శన్ రెడ్డి,చంద్ర శేఖర్,పద్మారావు, హేమమాలిని,శంకరయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వావ్, చెత్త నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారుచేసిన యువకుడు…