తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, వాటి మార్గదర్శకాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తోంది.

రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే ఆర్టీసీపై సమీక్ష ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఫ్యామిలీ కోసం సింహంలా పోరాడతాను.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!