రేపు కుప్పంలో సీఎం జగన్ పర్యటన
TeluguStop.com
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు.దీనిలో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత కింద నగదు విడుదల చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది.
అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
PM Modi Bill Gates : డిజిటల్ రంగంలో పురోగతిపై ప్రశంస.. ప్రధాని మోదీ, బిల్గేట్స్ చర్చ..