కడప జిల్లాలో ఎల్లుండి సీఎం జగన్ పర్యటన

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎల్లుండి సీఎం జగన్ పర్యటించనున్నారు.పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా అమీన్ పీర్ దర్గాను సందర్శించనున్నారు.దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

సీఎం జగన్ పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మేష రాశిలో గురు, శుక్రుల కలయిక.. వీరికి ధన లాభం..!