హస్తినకు సీఎం జగన్
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈనెల 17న హస్తినకు వెళ్లనున్న ఆయన.
ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ కానున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు, రావాల్సిన బకాయిలపై చర్చించనున్నారు.
అనంతరం నిధులు, ప్రాజెక్టులకుపైనా చర్చించనున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మారుమోగుతోన్న మన ‘‘ నాటు నాటు ’’