రేపు ఎన్టీఆర్ జిల్లాకు సీఎం జగన్
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా తిరువూరు వెళ్లనున్న ఆయన జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు.
ఈ మేరకు సుమారు 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.
700 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయనున్నారు.అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.
నేటి షెడ్యూల్ : రాయలసీమలో షర్మిల.. గోదావరి జిల్లాలో జగన్