ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం మూసివేత

కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ఆలయం మూసివేత ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు మూసివేత ఉదయం 11 గం‌లకు కవాట బంధనం చేసిన ఆలయ అర్చకులు తిరిగి రేపు ఉదయం 6 గం.

లకు తెరుచుకోనున్న అమ్మవారి ఆలయ ద్వారాలు రేపు ఉదయం దేవతామూర్తులకు సన్నపనాభిషేకలు, మహానివేదన,నిర్వహించి మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి.

రేపు నిర్వహించే సుప్రభాత సేవ ,ఖడ్గమాల అర్చన , గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమము, రుద్ర హోమము, లక్షకుంకుమార్చన, శ్రీ చక్రనవర్చన, చండీ హోమము,శాంతి కల్యాణము మొదలైన సేవలన్నీ రద్దు.

మునుపెన్నడూ చూడని స్టంట్‌.. ఒకేసారి అంత మంది పైనుంచి దూకిన వేక్‌బోర్డర్..?