శంకర్‌దాదాలో బుడ్డోడు రకుల్‌తో రొమాన్స్ చేశాడట.. తెలుసా?

శంకర్‌దాదా ఎంబీఏఎస్ సినిమా మీకు గుర్తుందా? గుర్తుండే ఉంటుంది లెండి.అది మాములు సినిమానా ? అందరిని నవ్విస్తూ.

కన్నీళ్లు పెట్టిస్తు, గుండెను హత్తుకునే సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్.ఈ సినిమాలో ఓ బుడ్డోడు ఉంటాడు.

అదే అండి పైన ఫొటోలో కనిపిస్తున్నాడు కదా! హా.ఆ కుర్రాడే రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేశాడు.

కాదు కాదు.హీరో అయ్యాడు.

అప్పట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో రామచంద్ర మూర్తిగా నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడు పెద్ద నటుడు.

"""/"/ ఎవరో తెలుసా? వైష్ణవ తేజ్.అవును.

మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ తేజ్.సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.

ప్రస్తుతం ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.ఆశ్చర్యం వేసిన అక్షరాలా నిజం.

అప్పట్లోనే వైష్ణవ తేజ్ ఈ సినిమాలో నటించాడు కానీ చాలామందికి తెలియదు.ఇప్పుడు ఉప్పెన తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు.

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాలో నటిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది.

త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. """/"/ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసింది.

ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పది మందికిపైగా హీరోలు రాగా అందరూ కూడా వారికీ అంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన సినిమాలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమా విడుదల అవ్వకముందే వైష్ణవ తేజ్ కు అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయ్.

ఇక ఉప్పెన సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

మరి ఈ సినిమా ఎప్పుడు ప్రజల ముందుకు వస్తుందో చూడాలి.ఏది ఏమైనా మెగా వారి ఇంట పుట్టిన.

అల్లుడైన హీరో అవ్వాల్సిందే మరి.మీరు ఏం అంటారు?.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు