నందిగామ నియోజకవర్గం లో ప్రారంభమైన కోడి పందాలు ......

కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్.జోరుగా సాగుతున్న కోడి పందాలు నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనున్న పందాలు.

చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు డబ్బు.కత్తి కట్టి మరీ పందాలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లు, నిర్వహిస్తున్న నిర్వాహకులు.

సంక్రాంతి అంటేనే కోడి పందాలు కాబట్టి పందాలు నిర్వహిస్తున్నామంటున్న పందెం రాయుళ్లు.కన్నెత్తి చూడని పోలీసు యంత్రాంగం.

CM Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!