రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం..!!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి (Leopard)సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.కొనరావుపేట మండలం ధర్మారంలో చిరుత (Cheetah)సంచరిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు.

ఈ క్రమంలోనే చిరుత ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.చిరుత సంచారం, దాడి నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.ఈ నేపథ్యంలో అటవీశాఖ( Forest Department) అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే19, ఆదివారం 2024