Bhimavaram Janasena : భీమవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram )లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తారనే ప్రచారానికి తెర పడిందని తెలుస్తోంది.

"""/" / ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయు( Pulaparthi Ramanjaneyulu )లకు జనసేన కార్యాలయం నుంచి పిలువు వెళ్లింది.

ఈ క్రమంలోనే భీమవరం జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులను పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జనసేన( Janasena ) పిలుపు మేరకు రామాంజనేయులు హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ కల్యాణ్ ను కలవనున్నారు.

శివ సినిమా వచ్చి అప్పుడే 35 సంవత్సరాల అవుతుందా..?