చంద్రబాబు పర్యటనలో అపశృతి.
TeluguStop.com
తృటిలో తప్పిమ ఘోర ప్రమాదం రాజోలు మండలం సోంపల్లి రేవు వద్ద పంటి నుండి పడవపైకి వస్తుండా చెక్క విరిగి గోదావరిలో పడిన 20మంది.
దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు తో పాటు పలువురు నాయకులు మీడియా ప్రతినిధులు.
సురక్షితంగా కాపాడిన వ్యక్తిగత సిబ్బంది మరియు బోటు నిర్వాహకులు.
దేవర హిట్టైనా అనిరుధ్ ను నమ్మట్లేదా.. వాళ్లు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వట్లేదా?