పోలవరానికి పట్టిన పీడ చంద్రబాబు..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పోలవరం ప్రాజెక్టుకు పట్టిన పీడ చంద్రబాబు అని అన్నారు.

పోలవరంపై చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడరా అని ప్రశ్నించారు.కావాలనే ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు డయాఫ్రం వాల్ ముందే వేయించారన్నారు.కానీ నదిని డైవర్ట్ చేసిన తరువాత డయాఫ్రం వాల్ వేయాలని తెలిపారు.

వైరల్ వీడియో: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. నాగులపంచమి రోజున పాముకు కేక్ కటింగ్..