కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు..: విజయసాయి రెడ్డి

కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు: విజయసాయి రెడ్డి

టీడీపీ ఎన్ఆర్ఐలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు: విజయసాయి రెడ్డి

చంద్రబాబు( Chandrababu ) కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన అను‘కుల’ ఎన్ఆర్ఐ బృందానికి అర్థమైందని విమర్శించారు.

కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు: విజయసాయి రెడ్డి

అందుకే డబ్బు మదంతో వాళ్ల కళ్లకు పొరలు కమ్మాయని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కోమటి జయరామ్ చౌదరి( Komati Jayaram Chowdary ) అనే ప్రవాసుడు వైసీపీ సానుభూతిపరులపై నోరు పారేసుకున్నారని మండిపడ్డారు.

ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రూ.

3 లక్షలు పారేసి వారిని టీడీపీ వైపు( TDP ) లాగాలని తన వర్గానికి పిలుపునిచ్చారని ఆరోపించారు.

దీన్ని బట్టి ఎంత డబ్బు సిద్ధం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు అన్న విజయసాయి రెడ్డి 1980- 90 కాలం నాటి మైండ్ సెట్ నుంచి బయటపడాలని సూచించారు.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్ మీకోసమే..!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రింక్ మీకోసమే..!