ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలి:కుంభం

యాదాద్రి జిల్లా:పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు,డీజల్,పెట్రోల్,గ్యాస్ ధరలకు నిరసనగా ఏఐసీసీ సెప్టెంబరు 4 న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రేస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం భువనగిరి గెస్ట్ హౌస్ట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రాఘవేంద్రరావు, కీరవాణి మధ్య ఫైట్.. ఎందుకు వచ్చిందో తెలిస్తే..?