AP CEO Mukesh Kumar Meena : ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈవో సమీక్ష..!!

ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.

ఓట్ల లెక్కింపు కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్ ల నిర్వహణ వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా( CEO Mukesh Kumar Meena ) సమీక్ష నిర్వహించారు.

"""/" / ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఓటర్ల నమోదు,( Voter Registration ) పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పనతో పాటు పలు మార్పులు చేర్పులు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.

బాలయ్య సినిమాను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…బాలయ్య క్రేజ్ మామూలుగా లేదుగా…