ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
అనుభవాలు, ప్రాక్టికల్స్ ఆధారంగా విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వనుండగా.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుండి పీఎం శ్రీ మోడల్ స్కూల్ కు ఎంపిక చేయనున్నారు.
అదేవిధంగా రైల్వే శాఖలో పలు సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రైల్వే భూములు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది.
ఐదేళ్లలో 300 కార్గో టెర్మినల్స్ ను కేంద్రం నిర్మించనుంది.అలానే, పీపీపీ పద్ధతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదించింది.
రోజుకు 4 జీడిపప్పులను తేనెతో కలిపి తింటే లాభాలే లాభాలు!