మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులకు సీబీఐ బృందం చేరుకుంది.ఈ క్రమంలో సీబీఐ విచారణకు సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి హాజరైయ్యారని సమాచారం.

అనంతరం పులివెందులలో పర్యటించి, మరి కొంతమంది అనుమానితులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే.

వేట్టయన్ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?