వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ రిమాండ్
TeluguStop.com

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలో ఆయనకు సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.


హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ ఎర్ర గంగిరెడ్డి కోర్టు ఎదుట లొంగిపోయారు.
Breaking News: అగ్నికి ఆహుతైన టాటా ఏస్