కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించింది.ఈ మేరకు రేపు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

కల్కి సక్సెస్ తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్న మన సినిమాలు ఇవే…