ప్రజా ఉద్యమాలు చేసినందుకు కేసులు..: బండి సంజయ్

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay)కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS, Congress) కుమ్మక్కై తనను ఓడించాలని కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

ప్రజా ఉద్యమాలు చేసినందుకు తనపై 109 కేసులు పెట్టారని ఆరోపించారు.ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటకు వస్తారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీపై ఛార్జిషీట్ వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కరీంనగర్ మూడు ఏళ్లలో రూ.

1200 కోట్ల నిధులు తీసుకొచ్చానని వెల్లడించారు.ఈ క్రమంలోనే కరీంనగర్ లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?