కారు ఆటో ఢీ.. నలుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Rajanna Sirisilla District Vemulawada ) మొదటి బైపాస్ రోడ్ మున్నూరు కాపు సంఘం దగ్గర ఆటోను ఢీకొన్న కారు.

ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు.ఆసుపత్రికి తరలింపు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?