బ్రేకింగ్: పుణే- నాసిక్ హైవేపై కారు బీభత్సం…ఐదుగురు దుర్మరణం
TeluguStop.com

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పుణే - నాసిక్ జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.


హైవేపై కారు ఢీకొని ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.


బాధితులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రీన్ టీతో ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.. ఎలాగంటే?