ఏపీ ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ..!

ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సీఎస్ తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరయ్యారు.

జీపీఎస్ విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో సబ్ కమిటీ ప్రధానంగా చర్చలు జరుపుతోంది.ఇందులో భాగంగా యూనియన్ల అభిప్రాయం తీసుకోనున్న ప్రభుత్వం జీపీఎస్ పై ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోనుంది.

అయితే ఈ సమావేశాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరోను లైన్ లో పెట్టిన వివేక్ ఆత్రేయ… జానర్ ఏంటంటే..?