నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించుకోవాలి:ఏఎస్పీ నాగేశ్వర్ రావు

నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించుకోవాలి:ఏఎస్పీ నాగేశ్వర్ రావు

సూర్యాపేట జిల్లా:వ్యాపారులు( Traders ) నిబంధనలకు లోబడి తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని, వినియోగదారుల నమ్మకంతోనే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుందని ఏఎస్పీ నాగేశ్వర్ రావు( ASP Nageshwar Rao )అన్నారు.

నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించుకోవాలి:ఏఎస్పీ నాగేశ్వర్ రావు

విజయదశమి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి పవన్ మొబైల్స్ దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు విక్రయించి వినియోగదారుల నమ్మకం పొందాల్సిందిగా కోరారు.

నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించుకోవాలి:ఏఎస్పీ నాగేశ్వర్ రావు

కార్యక్రమంలో నిర్వాహకులు నల్లగొండ పవన్,నల్లగొండ కృష్ణవేణి, లతీఫ్,రఫీ,షబ్బీర్, నాగబాబు,విక్రం తదితరులు పాల్గొన్నారు.

నేను చాలా సాధారణ వ్యక్తిని.. స్టార్ హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

నేను చాలా సాధారణ వ్యక్తిని.. స్టార్ హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!