బిఅర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందే నడిపి పోషయ్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో బిఅర్ఎస్ పార్టీ తరుపున ప్రమాద భీమా 2,00,000/- రూపాయల చెక్కును వారి ఇంటికి వెళ్లి అందచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు.

అప్పుడు బీటెక్ డ్రాపౌట్.. ఇప్పుడు ఏడాదికి రూ.80 లక్షల సంపాదన.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!