ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు అయ్యారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు రెండో సారి ప్రశ్నించనున్నారు.

మద్యం కుంభకోణంలో అరుణ్ పిళ్లైతో కలిపి కవితను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను…స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!