తెలంగాణ సీఎంపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఫిర్యాదు అందింది.

ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ కు బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.

మండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.

"""/" / రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి( Gutha Sukhender Reddy ) వినతిపత్రం అందజేశారు.

ఈ క్రమంలో ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి కౌన్సిల్ ఛైర్మన్ కు వినతిపత్రం అందజేశారు.

వరుసగా మూడోసారి మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్.. అందరికీ భారీ షాకిస్తున్నాడుగా!