బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం..: మల్లు రవి
TeluguStop.com

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( CM KCR )పై కాంగ్రెస్ నేత మల్లు రవి( Mallu Ravi ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


కేసీఆర్ అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు.ప్రస్తుతం బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుందని మల్లు రవి తెలిపారు.


అందరూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ కవితను( MLC Kavitha ) జైలు నుంచి విడిపించుకునేందుకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను… నటుడు షాకింగ్ కామెంట్స్!