హస్తం పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు

హస్తం పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ.

కేకే అద్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు పుల్లూరి సంతోష్ గౌడ్ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ , కనకాల నాంపల్లి ,బొంది నాగరాజు, ఉరది మహేష్ , సంతోష్ ,జక్కుల దేవరాజు నాగుల చందు ,బిట్ల మురళి ,కాతురి గిరీష్మద్దుల ప్రవీణ్ రెడ్డి ,మంద సాయి,ఉరది చిన్న మహేష్ , నాగరాజు ,బిట్ల దేవేందర్ , ఉరడి సాయి కృష్ణ తదితరులు చేరడం జరిగింది.

ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను తెలంగాణ యావత్ ప్రజలు గమనిస్తున్నారని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం లో కేకే మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు యండి హమిద్, మండల నాయకులు గంగి స్వామి, లచ్చయ్య, ఒరుగంటి నర్సింహులు,రామచంద్రారెడ్డి,విట్ఠల్ గౌడ్,యాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్ ఉంగరంతో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన చైనీస్ వ్యక్తి..!