అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ రేణుక హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

నవజాత శిశువులకు అందించే తల్లిపాలతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.ప్రసవించిన గంట లోపే శిశువుకి ముర్రుపాలు పాటించాలని సూచించారు.

లడఖ్‌లో దెయ్యాల తిరిగే ప్రాంతం.. అక్కడ టూరిస్టులు ఏం విసిరేస్తారో తెలిస్తే..?