బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో పరువు హత్య..?

బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో పరువు హత్య?

కర్నూలు జిల్లాలో జరిగిన యువకుని దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆమోస్ అనే యువకుడి మృతదేహాం ఇవాళ లభ్యమైంది.

బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో పరువు హత్య?

షరీన్ నగర్ లో ఆమోస్ మృతదేహాన్ని పూర్తిగా కాలిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు.

బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో పరువు హత్య?

కాగా మృతుడు ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో ఆమోస్ హత్యను పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు.

ఆమోస్ ను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గుర్తించారు.దీంతో పరువు హత్య కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30 ఏళ్లకు నా కల నెరవేరింది… పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి ఎమోషనల్ పోస్ట్!

30 ఏళ్లకు నా కల నెరవేరింది… పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి ఎమోషనల్ పోస్ట్!