బ్రేకింగ్: కాంగ్రెస్ నేత మల్లు రవిపై కేసు నమోదు

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవిపై కేసు నమోదైంది.రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ వార్ రూమ్ వ్యవహారంలో భాగంగా సునీల్ కనుగోలును సీసీఎస్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ప్రకారం మల్లు రవిని నిందితుడిగా చేర్చారు.

వావ్, 52 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తున్న దక్షిణ కొరియా మహిళ..?