బ్రేకింగ్: నేపాల్‎లో కుప్పకూలిన విమానం

నేపాల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.విమానం ఒక్కసారిగా కుప్పకూలింది.

ఖాఠ్మండు నుంచి పొకారా వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.పొకారా విమానాశ్రయంలోని రన్ వేపై ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం క్రాష్ అయింది.

ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

బెగ్గర్ కు పది పైసలు వేసిన బాలయ్య.. పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!