బ్రేకింగ్: మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం.. పది మంది మృతి

మహారాష్ట్రలోని పతారే వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.నాసిక్ - షిర్డీ హైవేపై బస్సును లారీ ఢీకొట్టింది.

ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.బస్సు భక్తులతో షిర్డీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!