బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా.. 20 మంది గల్లంతు

అస్సాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.దుబ్రీ వద్ద బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.

గాలింపు చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు సమాచారం.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?