తంగళ్ళపల్లి మండల ఎస్సైని కలిసిన బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )తంగళ్ళపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వేంకటేశ్వర్ల( Venkateswarlu)ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ డాన్ శ్రీను.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?