మేడ్చ‌ల్ జిల్లా సూరారంలో బీజేపీ స‌భ‌

మేడ్చ‌ల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ సూరారంలో బీజేపీ స‌భ ఏర్పాటైంది.ఈ స‌భ‌లో బీజేపీ చీఫ్ బండి సంజ‌య్, సున్సీల్ బ‌న్స‌ల్, ఈట‌ల రాజేంద‌ర్, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

స‌భ అనంత‌రం బండి సంజ‌య్ నాలుగో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు.

110 కిలో మీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది.

మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన లారెన్స్.. మనుషుల్లో దేవుడంటూ?